spot_img
Tuesday, July 22, 2025
spot_img

ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో ఎర వేసి ఓ యువ బ్యూటీ చేసిన పనికి అతను ఔట్

డేటింగ్ యాప్‌లో ఎర వేసి ఓ యువ బ్యూటీ చేసిన పనికి ఓ ఐటీ ఉద్యోగి ఉలిక్కిపడ్డాడు.చెన్నైలో ఉన్న 30 ఏళ్ల ఇంజినీరింగ్ చదివి ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. ఇంకా పెళ్లి చేసుకోలేదు సదరు వ్యక్తి తన ఇంటికి యువతులను తీసుకు వచ్చేవాడు ఇదే కాక డేటింగ్ యాప్ “లోకానెడా” ద్వారా ఆన్లైన్ అమ్మాయిల కోసం సెర్చ్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు..కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా అమ్మాయిలను తీసుకొచ్చేవాడు.అలా కుమార్ డెంటీగ్ యాప్ లో పరిచయం అయింది 25 ఏళ్ల యువతి ఈ యాప్ కు అలవాటుపడి.. 3 గంటల పాటు సరదాగా గడిపేందుకు రూ.6 వేలు ఇస్తానని బాలికతో బేరం కుదుర్చుకున్నాడు. దీనికి మహిళ కూడా అంగీకరించింది.
3 గంటల పాటు బేరం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కుమార్ యువతిని ఇంటికి తీసుకొచ్చాడు.. ఇద్దరూ సరదాగా గడిపారు.. ఆపై బాలికతో మాట్లాడగా రూ.6000 డబ్బులు ఇచ్చి పంపించేశాడు. .. ఆ తర్వాత కుమార్ స్నానం చేయడానికి బాత్ రూంకి వెళ్లాడు.స్నానం చేసి తిరిగి వచ్చే సరికి బెడ్‌రూమ్‌లోని బ్యూరో సరిగా మూసి లేకపోవడం గమనించాడు. అలాగే బ్యూరోలోని 34 గ్రాముల బంగారు నాణేలు కూడా మాయమయ్యాయి. దీంతో షాక్‌కు గురైన కుమార్‌కు సరదా కోసం తీసుకొచ్చిన అమ్మాయిపై అనుమానం వచ్చింది. అందుకే, లోకాండో యాప్ ద్వారా అమ్మాయిని సంప్రదించేందుకు ప్రయత్నించాడు.ఆ అమ్మాయి ఎక్కడుంది: అయితే ఆ అమ్మాయి తన అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేసి యాప్ నుంచి వెళ్లిపోయింది.. దీంతో ఆ అమ్మాయిని సంప్రదించలేక, బయటికి చెప్పుకోలేక కుమార్ అయోమయంలో పడ్డాడు. దీంతో మరో మార్గం లేకపోవడంతో అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా కుమార్ ఇంటి ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో కూడా మహిళను గుర్తించిన పోలీసులు.. ప్రస్తుతం ఆ బాలిక ఆచూకీ తెలియకపోవడంతో.. ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఓ ఐటీ కంపెనీ ఉద్యోగి సరదాగా గడిపేందుకు తీవ్రంగా ప్రయత్నించి 5 తులాల నగను పోగొట్టుకున్నాడు.

ఆ అమ్మాయిని ఆన్‌లైన్‌లోకి ఆహ్వానించినప్పుడు, అతను ఆమె స్వరానికి మైమరచిపోయాడు, అతను ఆమెను వ్యక్తిగతంగా కలవాలనుకున్నాడు 22న తన ఇంటికి ఆహ్వానించాడు. సరదాలో మునిగితేలిన యువకుడు తన ఇంటి చుట్టూ అందాలు చూపించాడు.. ఆ తర్వాతే బీరువాలో ఉంచిన రెండు లక్షల విలువైన 5 బంగారు నాణేలు మాయమయ్యాయి. అతని లా మంది డబ్బు పోగొట్టుకున్నారు? అన్నది తమకు తెలియదని..వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.డేటింగ్ లో పరిచయం అయిన యువారి దొరికితే పూర్తి వివరాలు అనే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు ఇప్పుడు బజారులో రోడ్లమీద కాకుండా ఆన్లైన్లో పరిచయం చేసుకొని ఇంటి వరకు వచ్చి ఇంట్లో దోపిడీ చేస్తున్న లేడీ గ్యాంగ్ ఎక్కువ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇలా ఎవరన్నా మోసపోతే వెంటనే తెలియజేయాలని ఫిర్యాదు అందిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular