spot_img
Tuesday, March 24, 2026
spot_img

కట్నం వేధింపుల కు కూతురు మృతి.. తండ్రి వినూత్న నిరసన…….

నారాయణ్ పేట కు చెందిన చానప్ప కూతురు జయ లక్ష్మి కొద్ది నెలల క్రితం ఆత్మ హత్య చేసుకుంది, పోలస్ లకి పిర్యాదు చేసినా న్యాయం జరగలేదు అన్న ఆవేదన తో కూతురు మృతి కి కారణం ఐన భర్త, అత్త ఆడపడుచు అదృశ్యం ఐయ్యారు, కనిపిస్తే నాకు సమాచారం ఇవ్వండి అంటూ జాతీయ రహదారి పై ఫ్లెక్సీ ఏర్పాటు చేసాడు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular