గంజాయిలో కూడా చాలా వెరైటీలు ఉంటాయని మీకు తెలుసా.. అందులోనూ ఏపీలో దొరికే ఒక రకం గంజాయికి ఇప్పుడు దేశంలోనే ఎక్కువ డిమాండ్.ఏజెన్సీలో పండే ఈ రకం గంజాయికి నేషనల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులో గుట్టుగా సాగు చేసే ఈ గంజాయి పేరు శీలావతి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ కూడా ఉందట. మార్కెట్లో ఈ శీలావతి రకం గంజాయి వాటా దాదాపు మూడింట రెండు వంతులు ఉంటుందని అంచనా.
గంజాయిలోనూ ఎన్నో ఏపీలో దొరికే ‘శీలావతి’కి దేశవ్యాప్తంగా భారీ డిమాండ్.. కేజీ రూ.లక్షా 20 వేల వరకు
RELATED ARTICLES