సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీ చెందిన బ్యాటరీల వ్యాపారస్తుడు సోషల్ మీడియాలో వచ్చిన నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ లింకు ఓపెన్ చేసి తన వివరాలు నమోదు.
తన వివరాలతో ఒక ఐడి క్రియేట్ చేసి దఫాల వారీగా 41 లక్షల పెట్టుబడి పెట్టగ, 94 లక్షల కమిషన్ చూపిన కేటుగాళ్లు, వాటిని డ్రా చేసుకొని సమయంలో స్పందించని ట్రేడింగ్ సంస్థ.
మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసి పోలీసులను ఆశ్రయించిన బ్యాటరీ వ్యాపార యజమాని.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పటాన్చెరు పోలీసులు.
నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ లో 41 లక్షల రూపాయల సైబర్ మోసం
RELATED ARTICLES