ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీ బీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి వరకు ఐదు పబ్బుల్లో నిర్వహించిన తనిఖీల్లో నలుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చింది.
• ఐదు పబ్బుల్లో నిర్వహించిన తనిఖీల్లో 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో శాంపిల్స్ లో చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
• శేర్లింగంపల్లి నాలెడ్జ్ సిటీలోని m/s quorum club లో ఏడుగురిపై డ్రగ్ డిటెక్షన్ కిడ్స్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది.




• జూబ్లీహిల్స్ లోని m/s బేబీలోన్ లో 12 మందికి డ్రగ్ డిటెక్షన్ కిడ్స్ తో పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది.
• పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన చిన్న నిగేష్, శ్రీకాకుళం కి చెందిన నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీమ్ లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.
ఈ తనిఖీల్లో జాయింట్ కమిషనర్ ఖురేషి, హైదరాబాద్ రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు టీజీ న్యాప్పోలీసులు, ఎక్సైజ్ ఎక్సైజ్ పోలీసులు.




